CM Jagan: కోనసీమలో వైఎస్‌ జగన్‌ పర్యటన

కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 15-జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంది. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Updated : 13 May 2022 09:35 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని