Nagarjuna Sagar: నల్గొండలో బుద్ధవనం ప్రారంభం

నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణా నది తీరాన తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 14 May 2022 13:33 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని