నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకాదళం బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్లోని టెస్ట్ రేంజిలో నౌకా దళంతో కలిసి
బాలేశ్వర్: దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకాదళం బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్లోని టెస్ట్ రేంజిలో నౌకా దళంతో కలిసి సంయుక్తంగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రు జలాంతర్గాములను వేటాడే పీ-8ఐ విమానంలో రక్షణమంత్రి ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?